Exclusive

Publication

Byline

Location

తిరుమల అప్డేట్స్ : సెప్టెంబర్ 24 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు - విశేష ప‌ర్వ‌దినాల లిస్ట్ ఇదే

Andhrapradesh,tirumala, ఆగస్టు 30 -- శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. వచ్చే సెప్టెంబర్ మాసంలో జరిగే విశేష పర్వదినాల వివరాలను ప్రకటించింది. సెప్టెంబర్ 3న విష్ణుపరివ... Read More


కేబినెట్ భేటీ : గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్ - స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..!

భారతదేశం, ఆగస్టు 30 -- శాసనసభ వాయిదా తర్వాత రాష్ట్ర మంత్రివర్గం అసెంబ్లీ కమిటీ భేటీ అయింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగిన ఈ సమావేశంలో. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బీసీలకు 42 శాతం రిజర్వేషన... Read More


హైదరాబాద్ : గొంతు నులిమి, డంబెల్ తో కొట్టి..! ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య, వెలుగులోకి సంచలన విషయాలు

Telangana,hyderabad, ఆగస్టు 30 -- వివాహేతర సంబంధాల నేపథ్యంలో అమాయకులు ప్రాణాలు పోతున్నాయి. అడ్డుతొలగించుకోవాలనే ఆలోచన వస్తే చాలు. హత్య చేసేందుకు వెనకడాటం లేదు. పిల్లలు, కుటుంబం అనే ఆలోచన లేకుండా. ఎంతట... Read More


గోదావరికి వరద ఉద్ధృతి...! భద్రాచలం వద్ద పెరుగుతున్న నీటిమట్టం, లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు

భారతదేశం, ఆగస్టు 30 -- భారీ వర్షాల నేపథ్యంలో మళ్లీ గోదావరిలో వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. శుక్రవారంతో పోల్చితే. ఇవాళ వరద ప్రవాహం ఎక్కువగా ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. లోతట్టు ప్రాంతాల... Read More


ఇక ఈజీగా ఫైర్ సెఫ్టీ ఎన్‌ఓసీ..! ప్రత్యేక పోర్టల్ ప్రారంభం, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా

Andhrapradesh, ఆగస్టు 30 -- ఫైర్ ఎన్ఓసీ కోసం చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు..! ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ పని కాదు. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఏపీ సర్కార్ సరికొత్త సేవలకు శ్రీకారం చుట్టింది. ఫైర... Read More


కృష్ణా, గోదావరిలో కొనసాగుతున్న వరద - శ్రీశైలం గేట్లు ఎత్తి నీటి విడుదల

Telangana,andhrapradesh, ఆగస్టు 29 -- తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వస్తున్న వరదతో కృష్ణా, గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ 10 గేట్లు ఎత్తి నీటి... Read More


తెలంగాణలో భారీ వర్షాలు : ఐదు మంది మృతి - పలువురు గల్లంతు..! కొనసాగుతున్న సహాయక చర్యలు

Telangana, ఆగస్టు 29 -- తెలంగాణలో ఈ నెల 27 నుంచి కురుస్తున్న వర్షాలకు ఐదుగురు మృతి చెందారు. అగ్నిమాపక సేవలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డీఆర్ఎఫ్), ఇతర ఏజెన్సీల సిబ్బంది గత రెండు రోజుల్లో 1,50... Read More


కామారెడ్డిలో వర్ష బీభత్సం - మరో 2 రోజులు విద్యాసంస్థలకు సెలవు, ఇవాళ పలు జిల్లాలకు భారీ వర్ష సూచన..!

Telangana,kamareddy, ఆగస్టు 29 -- రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధవారం కురుసిన భారీ వర్షంతో కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో పరిస్థితులు మరింత ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యమంగా కామార... Read More


ఏపీ రైతులకు శుభవార్త - రాష్ట్రానికి 10,350 మెట్రిక్ టన్నుల యూరియా

Andhrapradesh, ఆగస్టు 29 -- యూరియా ఇబ్బందుల నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వ్యవసాయ శాఖ‌ శుభవార్త చెప్పింది. రైతుల ఇబ్బందుల దృష్ట్యా. కేంద్రంతో ప్రత్యేకంగా అత్యవసర చర్చలు జరిపి. యూరియా సరఫరాకు లైన్ క్లి... Read More


విద్యార్థులు, టీచర్లకు ఫేస్​ రికగ్నైజేషన్​ అటెండెన్స్​ తప్పనిసరి - సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

Telanagana, ఆగస్టు 29 -- పాఠ‌శాల‌లు మొద‌లు విశ్వ విద్యాల‌యాల వ‌ర‌కు ప్ర‌తి విద్యా సంస్థ‌లోనూ మెరుగైన బోధ‌న సాగాల‌ని , విద్యా బోధ‌న‌లో నాణ్య‌త ప్ర‌మాణాలు మ‌రింత‌గా పెంచాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించా... Read More